వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా వెంకట్రావుపేట వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మల్లేశం (36) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిర్మాణ లోపాల వల్లే ఈ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

