వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో M.Ed IV సెమిస్టర్ రెగ్యులర్, I సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన పరీక్షలకు 29 మంది విద్యార్థులకు 29 మంది విద్యార్థులు (100%) హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.చంద్రశేఖర్ తెలిపారు.
టీయూలోని ఆర్ట్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు.
Comments
Loading comments...

