Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: వైసీపీ ఎంపీ

దివ్య శ్రీ Jul 23, 2026 7:13 PM విశాఖపట్నంabout 1 hour ago
వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: వైసీపీ ఎంపీ - Udayam Digital
విశాఖపట్నం జిల్లా పంచదార్లలోని వారసత్వ సంపదను పరిరక్షించాలని, అక్కడ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న కూటమి నేతల అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.

Comments

G
Loading comments...