వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం జిల్లా పంచదార్లలోని వారసత్వ సంపదను పరిరక్షించాలని, అక్కడ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న కూటమి నేతల అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.
Comments
Loading comments...

