Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:25 PM నిజామాబాద్General
మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా - Udayam
ఆర్మూర్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురిని కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత హోటల్ నిర్వహించినందుకు మరో హోటల్ యజమానికి రూ.2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...