వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం మదనపల్లి గ్రామంలో MRPS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోట్ల డేవిడ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా జన్ను జగ్జీవరామ్, ఓరుగంటి సన్నీ, కళ్లెం ఎహాన్ మాదిగలు ఎన్నికయ్యారు.
నూతన తరం ఉద్యమంలోకి రావాలని ఇన్చార్జి కాడపాక శ్యామ్ మాదిగ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

