Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో విషాదం...8మంది మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:15 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లో విషాదం...8మంది మృతి - Udayam
మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో భారీ వరదలకు కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. నల్ఖేడా ప్రాంతంలో వంతెనపై నుంచి నీరు ఉధృతంగా పారుతున్న సమయంలో కల్వర్టు దాటబోయి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...