వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో శుక్రవారం జరగాల్సిన కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమం వాయిదా పడింది. అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు.
మండల పరిషత్ కార్యాలయంలో జరగాల్సిన గ్రీవెన్స్ డేను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. కార్యక్రమాల కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

