వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మేయర్ను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేరు.
ఒక డిప్యూటీ మేయర్ మాత్రమే ఉండేలా నిర్ణయించారు. ఓటర్లు కార్పొరేటర్, మేయర్ ఎన్నికలకు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దీనివల్ల పాలనలో స్థిరత్వం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Loading comments...

