Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజానగరంలో భారీ గంజాయి పట్టివేత

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 13, 2026 11:11 AM తూర్పుగోదావరి General
రాజానగరంలో భారీ గంజాయి పట్టివేత - Udayam
రాజానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 25.970 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.4,29,850గా పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీలేరు నుంచి విజయవాడకు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ ఎస్. ప్రియకుమార్, సిబ్బంది కొంతమూరు అండర్‌ బ్రిడ్జి రోడ్డులో తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకున్నారు.

Comments

G
Loading comments...