Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్నం కోసం వరుస పెళ్లిళ్లు.. విజయవాడలో నిత్య పెళ్లికొడుకు మోసం

Follow Udayam Digital on Google
కట్నం కోసం వరుస పెళ్లిళ్లు.. విజయవాడలో నిత్య పెళ్లికొడుకు మోసం - Udayam Digital
విజయవాడలో కట్నం కోసం వరుస పెళ్లిళ్లు చేస్తున్నాడనే ఆరోపణలపై నరసరావుపేటకు చెందిన దిలీప్‌కుమార్‌పై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి కుటుంబం నుంచి నగదు, బంగారం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మిగిలిన కట్నం ఇవ్వాలని బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు. దిలీప్‌కుమార్‌కు ఇప్పటికే వివాహమైన విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...