వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో కట్నం కోసం వరుస పెళ్లిళ్లు చేస్తున్నాడనే ఆరోపణలపై నరసరావుపేటకు చెందిన దిలీప్కుమార్పై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి కుటుంబం నుంచి నగదు, బంగారం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మిగిలిన కట్నం ఇవ్వాలని బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు. దిలీప్కుమార్కు ఇప్పటికే వివాహమైన విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
