వార్తలకు తిరిగి వెళ్లండి

లలితా జ్యువెలరీ మార్ట్ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్లో బలమైన అరంగేట్రం చేశాయి. బీఎస్ఈలో రూ.265.30 వద్ద లిస్టై, రూ.201 ఇష్యూ ధరపై 32% ప్రీమియం నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో రూ.265 వద్ద లిస్టయ్యాయి.
రూ.1,700 కోట్ల ఐపీఓకు 62.97 రెట్లు సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ విభాగం 11.81 రెట్లు, క్యూఐబీ విభాగం 73.90 రెట్లు, ఎన్ఐఐ విభాగం 145.38 రెట్లు సబ్స్క్రైబ్ చేశారు.
Comments
Loading comments...

