వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణతో సోమవారం దేశీయ మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.995 తగ్గి రూ.2,45,602గా నమోదైంది.
అయితే వెండి కీలక మూవింగ్ యావరేజ్లకు పైనే ఉందని ఎస్బీఐ సెక్యూరిటీస్ నిపుణుడు సుదీప్ షా తెలిపారు. ఆర్ఎస్ఐ 60 దాటడం కొనుగోళ్ల జోరుకు సంకేతమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

