వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మంగళూరులో ఓఎన్జీసీ ప్రతిపాదించిన 17.5 లక్షల టన్నుల ముడి చమురు నిల్వ సామర్థ్యంలో సగాన్ని దేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు కేటాయించనున్నట్లు కేంద్రం రాజ్యసభకు తెలిపింది. మిగిలిన సామర్థ్యాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
