వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం జరగనున్న మన్యం బంద్పై ఉత్కంఠ నెలకొంది. బంద్కు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, బంద్ను శాంతియుతంగా నిర్వహిస్తామని ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు ప్రకటించారు.
Comments
Loading comments...
