వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్లో రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ వ్యక్తిని పుష్పుల్ రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితుడు రెండు కాళ్లను కోల్పోయాడు.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ట్రాక్ నుంచి బయటకు తీశారు. అనంతరం మెరుగైన అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

