Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో భారీ దోపిడీ

సాయి తేజ Jul 22, 2026 4:26 PM కరీంనగర్in about 4 hours
కరీంనగర్ భగత్‌నగర్‌లో అర్ధరాత్రి దుండగులు బీభత్సం సృష్టించి, వృద్ధుడు ఇంట్లో కుటుంబ సభ్యులను తుపాకులతో బెదిరించారు. 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు దోచుకెళ్లారు. బైక్‌లపై పరారైన నిందితులు ఉత్తరాది హిందీ మాట్లాడారని బాధితుడు తెలిపారు. ఇంటి అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...