Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహి-క్లాస్ ఏఎస్‌డబ్ల్యూ యుద్ధనౌక ‘మచిలీపట్నం’ జలప్రవేశం

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 3:08 PM అల్ ఇండియా జాతీయ
మహి-క్లాస్ ఏఎస్‌డబ్ల్యూ యుద్ధనౌక ‘మచిలీపట్నం’ జలప్రవేశం - Udayam Digital
స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో భాగంగా భారత నౌకాదళం మరో మైలురాయిని అధిగమించింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ నిర్మిస్తున్న మహి-క్లాస్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ నౌకల్లో ఏడోదైన 'మచిలీపట్నం' బుధవారం జలప్రవేశం చేసింది. నీటి అడుగున నిఘా, శత్రువుల జలాంతర్గాముల ఛేదన కోసం దీనిని రూపకల్పన చేశారు.

Comments

G
Loading comments...