Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష విరమించారు

Follow Udayam on Google
Udayam Desk Sep 05, 2026 3:44 PM హైదరాబాద్General
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష విరమించారు - Udayam

Photo Gallery

ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష విరమించారు - gallery image 1
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష విరమించారు - gallery image 2
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహాదీక్ష విరమించారు - gallery image 3
22ఏ భూముల సమస్యపై చేపట్టిన మహాదీక్షను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విరమించారు. నిర్మల్ జిల్లాకు చెందిన లింగన్న అనే రైతు నిమ్మరసం తాగించి ఏలేటితో దీక్ష విరమింపజేశారు. 22ఏ భూముల సమస్య పరిష్కారం కోసం రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఏలేటి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...