Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహేంద్రగిరి’ ప్రారంభానికి రాజ్‌నాథ్‌సింగ్

స్వప్న రెడ్డి Jul 11, 2026 3:35 AM విశాఖపట్నం 5 viewsabout 2 hours ago
‘మహేంద్రగిరి’ ప్రారంభానికి రాజ్‌నాథ్‌సింగ్ - Udayam Digital
విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్‌ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు ఈఎన్‌సీ చీఫ్‌ సహా పలువురు అధికారులు స్వాగతం పలికారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌక ఇండో-పసిఫిక్‌ భద్రతను బలోపేతం చేస్తుందని, భారత నౌకాదళానికి గర్వకారణంగా నిలుస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...