వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిజనుల రోడ్డు కష్టాలు!
మన్యం జిల్లా కొమరాడలో అసంపూర్తి రహదారుల వల్ల గిరిజనులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వర్షాలకు వనధార రోడ్డు బురదమయమై రాకపోకలు స్తంభించాయని పేర్కొంది.
అడవి బిడ్డలకు ఈ కష్టాలు ఇంకెంత కాలమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లను ప్రశ్నిస్తూ ఈ మేరకు ఎక్స్లో వీడియోను షేర్ చేసింది.
Comments
Loading comments...