వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో 25% లోటు వర్షం

ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో జూన్ నుంచి నవంబర్ వరకు రాష్ట్రంలో 25 శాతం లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా జులైలో 41 శాతం లోటు ఉండవచ్చని తెలిపింది.
దీనివల్ల భూగర్భజలాలు క్షీణించి రబీ సీజన్ సమయానికి సాగుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...