వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు విశాఖలో 'మహేంద్రగిరి' యుద్ధనౌక జలప్రవేశం

భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద తయారు చేసిన స్వదేశీ స్టీల్త్ ఫ్రిగేట్ 'మహేంద్రగిరి' నేడు విశాఖపట్నంలో ఈస్టర్న్ ఫ్లీట్లో చేరనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.
'ఆత్మనిర్భర్ భారత్' చొరవతో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అత్యాధునిక యుద్ధనౌక వినుత్న ఆయుధాలు, సెన్సార్లతో సముద్రంలో ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉంది.
Comments
Loading comments...