వార్తలకు తిరిగి వెళ్లండి
నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆమె ఈ అవార్డు అందుకున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై సదస్సులో మాట్లాడారు. దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది.
Comments
Loading comments...