వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుందని, అగ్నిప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశముందని తెలిపారు. అలాగే చెప్పిన విగ్రహ ప్రతిష్ఠను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...
