వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని బీజేపీ నేత మాధవీలత అన్నారు. విద్యార్థుల భావోద్వేగాలను ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకున్నాయని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ప్రధాన లక్ష్యం నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కావాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...