వార్తలకు తిరిగి వెళ్లండి

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీల సమక్షంలో అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొని తూమాటి మాధవరావుకు మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

