వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్లో మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ కొత్త మైనారిటీ విద్యా విధానం అమల్లోకి రానుంది. ఇకపై 'ఉత్తరాఖండ్ స్టేట్ మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ' ఆధ్వర్యంలో ముస్లిం, సిక్కు, జైన, క్రైస్తవ, బౌద్ధ, పార్శీ మైనారిటీ విద్యాసంస్థలు నడవనున్నాయి.
విద్యాబోధనలో పారదర్శకత, నాణ్యత, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...
