వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీలోని రెండు మృతదేహాలు కుళ్లిపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుర్తుతెలియని ఆ మృతదేహాలు 10 రోజులుగా అక్కడే ఉన్నాయని తెలిపారు.
బంధువులు తీసుకెళ్లకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా బయటే వదిలేశారని ఆరోపించారు. మృతదేహాలకు పురుగులు పట్టి బయటకు వస్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

