వార్తలకు తిరిగి వెళ్లండి

సామ్రాజ్యవాద దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ మావో అని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్దన్ అన్నారు. మావో వర్ధంతి సందర్భంగా యాసోజిగూడెంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
మావో స్ఫూర్తితో ప్రజా, కార్మిక, రైతాంగ సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్. సీత, పంజాల మురళి, గూడెం నరేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

