వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు రాణించారు.
50+ కేటగిరిలో ఎం.భాగ్యలక్ష్మి జావెలెన్, షాట్పుట్, లాంగ్జంప్లో 3 పతకాలు సాధించారు. 45+ కేటగిరిలో జె.రవి జావెలెన్, డిస్కస్ త్రోలో ప్రథమ, షాట్పుట్ లో తృతీయ స్థానంలో నిలిచారు. 50+లో ఎస్.రామరావు జావెలెన్, లాంగ్జంప్, ట్రిపుల్జంప్లో ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారు.
Comments
Loading comments...

