Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాయిపేటలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:12 AM మెదక్General
మాసాయిపేటలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ‘జై తెలంగాణ’ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్‌ వెంకటేష్‌, ఎండీ ముజీబ్‌, నాగేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సిద్ధిరాములుగౌడ్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...