వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న వివిధ కేసులను సమీక్షించి, దర్యాప్తు పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దర్యాప్తు అధికారులకు దిశా నిర్దేశం చేసారు.
Comments
Loading comments...

