వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలో 1వ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంజీరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు జంజీరాలు ధరించి, పరస్పరం రాఖీలు కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పద్మశాలి కుల బాంధవుడు మార్కండేయ మహర్షి చూపిన మార్గంలో నడుస్తున్నామని అన్నారు. రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి, నూలి పౌర్ణమి అని కూడా పిలుస్తారని తెలిపారు
Comments
Loading comments...

