వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం గడియార స్తంభం సర్కిల్ వద్ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని, పెన్షన్ అప్డేట్, డీఏ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ విధానంలోకి మారే అవకాశం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

