వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

