వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. శేషమ్మ మృతి విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు కాసు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాసు శేషమ్మకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు నివాళులర్పించారు.
Comments
Loading comments...

