వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీలు కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని అన్నారు. రాఖీ కేవలం ఒక దారం కాదని, జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలుస్తామనే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు
Comments
Loading comments...

