వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, డీసీసీబీ డైరెక్టర్ బీరం లక్ష్మారెడ్డి (83) అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు.
ఆయన పార్థివదేహాన్ని కొల్లాపూర్కు తరలించగా, నేడు మధ్యాహ్నం స్వగ్రామం సింగోటంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లక్ష్మారెడ్డి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

