వార్తలకు తిరిగి వెళ్లండి

కట్కూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, గేయరచయిత బళ్ల సరస్వతికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ (ఎన్ఏపీఏ) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.
ఈ నెల 12న అవార్డు అందుకోనున్నట్లు ఆమె కుమారులు తెలిపారు. ఆమె రచించిన ‘చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా..’ గేయం ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉంది.
Comments
Loading comments...

