Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి కృషి

Follow Udayam on Google
sreekanth patel Sep 05, 2026 6:21 PM మహబూబ్‌నగర్General
లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి కృషి - Udayam
జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ డి.జానకి, ఐపీఎస్.. సెప్టెంబర్ 12న జరిగే లోక్ అదాలత్‌లో చట్టపరంగా రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు సమర్థవంతమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అంటూ కేసుల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...