వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు అంగీకరించాలని జగన్ డిమాండ్ చేశారు.
ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టడం పారదర్శకతకు విరుద్ధమన్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

