వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది. మంత్రి లోకేశ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత రోజా డిమాండ్ చేశారు.
విద్యావ్యవస్థపై మంత్రి నిర్లక్ష్యం చూపారని ఆమె విమర్శించారు. గుంటూరులో యువత పేకాట ఆడుతూ వినూత్నంగా నిరసన చేపట్టి ప్లకార్డులు ప్రదర్శించారు.
Comments
Loading comments...
