వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం ఆనందపురం మండలం ఎండాడలో ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డితో కలిసి భూమిపూజ నిర్వహించారు.
అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆసుపత్రి ప్రాజెక్ట్కు సంబంధించిన విషయాలను మంత్రి లోకేశ్ వీక్షించారు.
Comments
Loading comments...

