Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభ స్థానాలు మరో 25 ఏళ్లు మారొద్దు: ఖర్గే

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 6:44 PM జాతీయంGeneral
లోక్‌సభ స్థానాలు మరో 25 ఏళ్లు మారొద్దు: ఖర్గే - Udayam
డీలిమిటేషన్‌పై ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు. 543 లోక్‌సభ స్థానాలను మరో 25 ఏళ్లు కొనసాగించాలని, రాష్ట్రాల వారీగా మార్పులు చేయొద్దని కోరారు. 2029 నుంచే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఖర్గే డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...