Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా

Follow Udayam on Google
రవళి దేవి Aug 11, 2026 11:20 AM ఆల్ ఇండియా జాతీయ
ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా - Udayam
ప్రతిపక్షాల ఆందోళనతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. జంతర్‌ మంతర్‌ ఫైరింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్‌ ఓం బిర్లా నచ్చజెప్పినా ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Comments

G
Loading comments...