Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 30, 2026 5:43 PM అల్ ఇండియా జాతీయ
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం - Udayam Digital
వందేమాతరానికి జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం 1971 సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం లీకేజీలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...