వార్తలకు తిరిగి వెళ్లండి
లోహగఢ్ కోటలో హత్య కేసు సీన్ రీక్రియేషన్
కిరణ్ కుమార్ Jun 28, 2026 9:16 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో కేతన్ అగర్వాల్ హత్య కేసు కలకలం రేపింది. నిందితురాలు సియా గోయల్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు క్రైమ్ సీన్ను రీక్రియేట్ చేశారు. ప్రేమ వ్యవహారం, ఆర్థిక విభేదాల నేపథ్యంలోనే కేతన్ను కొండపై నుంచి నెట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆధారాల సేకరణ కోసం నిందితురాలి సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...