Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోహగఢ్ కోటలో హత్య కేసు సీన్ రీక్రియేషన్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jun 28, 2026 2:46 PM జాతీయంక్రైమ్
లోహగఢ్ కోటలో హత్య కేసు సీన్ రీక్రియేషన్ - Udayam
మహారాష్ట్రలోని లోహగఢ్ కోటలో కేతన్ అగర్వాల్ హత్య కేసు కలకలం రేపింది. నిందితురాలు సియా గోయల్‌ను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేశారు. ప్రేమ వ్యవహారం, ఆర్థిక విభేదాల నేపథ్యంలోనే కేతన్‌ను కొండపై నుంచి నెట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆధారాల సేకరణ కోసం నిందితురాలి సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...