Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్రాష్ట్ర చెక్కుల దొంగ అరెస్ట్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 28, 2026 12:23 PM మహబూబ్‌నగర్క్రైమ్
అంతర్రాష్ట్ర చెక్కుల దొంగ అరెస్ట్ - Udayam
బ్యాంకులకు వచ్చే వృద్ధులను నమ్మించి, వారి చెక్కులు దొంగిలించి విత్‌డ్రా చేస్తున్న అంతర్రాష్ట్ర కేటుగాడు దండన్నగారి సిద్దేశ్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ ఎస్‌బీఐలో ఓ వృద్ధుడికి సాయం చేస్తున్నట్లు నటించి చెక్కు దొంగిలించి, అనంతపురంలో రూ.90 వేలు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కర్నూలు జిల్లాలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎం మోసాలు, చెక్కుల దొంగతనాలకు సంబంధించి 18 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...