వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
డేటా సెంటర్లపై స్థానికుల నిరసన
భారత్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు రూ.5.6 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధమైన వేళ మహారాష్ట్రలో వ్యతిరేకత మొదలైంది. కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని పర్యావరణ వేత్తలు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుల వల్ల నీరు, విద్యుత్ వాడకం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల సమీపంలో వీటిని నిర్మించడాన్ని తప్పుబడుతున్నారు.
Comments
Loading comments...