వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలికి చెందిన ఓ మహిళపై అప్పు వివాదం నేపథ్యంలో కొందరు దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వివరాల ప్రకారం, తూర్పు కాలువ కట్టకు చెందిన వ్యక్తికి కొంత నగదు అప్పుగా ఇప్పించారు.
అతను ఆ నగదు చెల్లించకపోవడంతో రుణగ్రస్తులు సోమవారం ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

